- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈటెల రాజేందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలి
by Disha Web Desk 15 |
X
దిశ, కూకట్పల్లి : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు మద్దతుగా అల్లాపూర్ డివిజన్లోని వివేకానందనగర్ కాలనీలో బీజేపీ జిల్లా కార్యదర్శి పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియపరుస్తూ
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఈటెల రాజేందర్ను భారీ మెజారిటీతో గెలిపించి మల్కాజిగిరి పార్లమెంట్ సీటును ప్రధానమంత్రి మోడీకి బహుమతిగా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, బొంత హరికృష్ణ, అంకిత్ సింగ్, సుదర్శన్, ముదిరాజ్, మోహన్, జెల్ల రవి, రాజ్ కుమార్, సునీల్, జాదవ్, శ్రావణ్ కుమార్, కృష్ణంరాజు, వెంకటరెడ్డి, రవీందర్, పాలశ్యాం కుమార్, దామోదర్, భూషణం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Next Story