- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వట్టెం దేవాలయంలో మహేశ్ బాబు భార్య నమ్రత ప్రత్యేక పూజలు
by Disha Web Desk 2 |
X
దిశ, బిజినేపల్లి: మండల పరిధిలోని వట్టెం వెంకన్న ఆలయానికి హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతకముందు అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.. వట్టెం దేవస్థానం ఎంతో పవిత్రమైందని, దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని అన్నారు. ఇక్కడకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు.
Next Story