- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వంశీచంద్ రెడ్డి
by Disha Web Desk 11 |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర సమీపంలోని ధర్మాపూర్ గ్రామంలో వైభవంగా జరుగుతున్న, శ్రీ కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలలో మంగళవారం మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి... అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింహ్మా రెడ్డి,ఎన్ఎస్యూఐ,బీసీ సెల్ విభాగాల అధ్యక్షులు గురునాథ్ రెడ్డి,రాజు గౌడ్,ప్రతాప్ రెడ్డి,మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story