- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఎస్పీ పార్టీలో చేరిన మాజీ ఎంపీ
by Disha Web Desk 23 |
X
దిశ,ఎర్రవల్లి: రాజస్థాన్ లోని ఆళ్వార్ నందు బీఎస్పీ అధినేత్రి బెహన్ జీ మాయావతి సమక్షంలో బుధవారం బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో మాజీ ఎంపీ డా౹౹ మంద జగన్నాథం చేరారు.ఈ సందర్భంగా బెహన్ జీ మాయావతి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం బీఎస్పీ పార్టీ త్రీవంగా ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో మీరు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికైన విధంగానే ఈసారి కూడా బహుజనుల సహకరంతో ఎన్నికై రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story