చెరువులో పడి వ్యక్తి మృతి

by Disha Web Desk 15 |
చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ, ములకలపల్లి : చేపల వేటకు వెళ్లి ఇనికే సుధాకర్ (34) చెరువులో మునిగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాం గ్రామానికి చెందిన సుధాకర్ ఒక్కడే చేపలు పట్టేందుకు చింతలచెరువు లోకి వెళ్లాడు. లోతు ఎక్కువ ఉండటంతో అందులో మునిగిపోయాడు. మృతుడికి భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Next Story

Most Viewed