- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి
by Disha Web Desk 1 |
X
దిశ, హుజూరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద పాపయ్యపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళారులను ఆశ్రయించి మోసపోవొద్దన్నారు. రైతాంగ సంక్షేమమే పరమావధిగా భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మెన్ ఎడవల్లి కొండాల్ రెడ్డి, సర్పంచ్ పోరెడ్డి రజిత, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story