నటి హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ నేతపై ఈసీ చర్యలు

by Disha Web Desk 9 |
నటి హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ నేతపై ఈసీ చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ, సినీ నటి హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ అనుచిత సూర్జేవాలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. 48 గంటలపాటు ఎన్నికల్లో ప్రచారం నిషేధించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. హేమమాలిని పట్ల అమర్యాదపూర్వక మాటలు మాట్లడినందుకు షోకోజ్ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో బహిరంగ ప్రసంగాల సమయంలో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పలు సలహాలను తప్పక పాటించాలని, లేకపోతే వారిపై తీసుకోవాల్సిన చర్యలేంటో వివరించాలన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఈసీ హెచ్చరించింది.


Next Story