హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 200 మంది బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం చంపాపేట బీఆర్ఎస్ నాయకుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో 200 మంది హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు శరవేంగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారుతున్నారు.

Next Story

Most Viewed