- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శలతో విరుచుకు పడ్డారు. సీఎం పదవి చేపట్టాక రైతులను జగన్ వెన్ను పోటు పొడిచారని అన్నారు. రైతు భరోసా పథకం కాస్తా రైతు దగా పథకంగా మారిందన్నారు. ఈ పథకం కింద రైతులకు రూ.12500 ఉండగా కేవలం రూ. 6500 మాత్రమే సర్కార్ ఇస్తోందన్నారు. ప్రస్తుతం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. వేయికి పైగా రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమని, ఇంతమంది మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Next Story