భారీగా ఎర్రచందనం పట్టివేత

by  |
భారీగా ఎర్రచందనం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈతగుంట దగ్గర పోలీసులను గమనించిన ఎర్రచందనం స్మగ్లర్లు పరారయ్యారు. గమనించిన పోలీసులు వెంబడించగా, తప్పించుకున్నారు. దీంతో పోలీసులు స్మగ్లర్ల స్థావరానికి చేరుకొని భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అనతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed