- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుపతి శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈతగుంట దగ్గర పోలీసులను గమనించిన ఎర్రచందనం స్మగ్లర్లు పరారయ్యారు. గమనించిన పోలీసులు వెంబడించగా, తప్పించుకున్నారు. దీంతో పోలీసులు స్మగ్లర్ల స్థావరానికి చేరుకొని భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అనతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story