గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు (ఇండియన్ హిస్టరీ స్పెషల్)

by Disha Web Desk 17 |
గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు (ఇండియన్ హిస్టరీ స్పెషల్)
X

గిరిజన తిరుగుబాటుకు కారణాలు

డికూలు మైదాన ప్రాంతం నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి గిరిజన భూములను ఆక్రమించేవారు.

రైతు ఉద్యమాలు

రైతు ఉద్యమాలు రావడానికి గల కారణాలు :

తిన్‌కథియా :

దీని ప్రకారం రైతు తన వద్ద ఉన్న భూమిలో 3/20 వంతు భూమిలో నీలిమందును పండించాలి.

ఈ నీలిమందును బ్రిటీషు వారు నిర్ణయించిన ధరకు మార్కెట్‌లో మాత్రమే విక్రయించాలి.

శాశ్వత శిస్తు పరిష్కార చట్టం / జమీందారీ చట్టం(1793) :

దీని ప్రకారం రైతు భూమి యొక్క యాజమాన్యపు హక్కులను కోల్పోయాడు. కేవలం కౌలుదారుడుగా మిగిలాడు. శిస్తు వసూలు చేసేవారికి యాజమాన్య హక్కులు ఇవ్వబడ్డాయి. అతనినే జమీందారు అంటారు.

జమీందారు తను సేకరించిన శిస్తులో 1/11 వంతు తన వద్ద ఉంచుకుని మిగతా 10/11 వంతు శిస్తును బ్రిటీషు వారికి పంపించేవాడు.

విధానాలు :

నజరానా - పునరుద్దరణ రుసుము

బెదాఖ్లి - శిస్తు చెల్లించకపోతే బలవంతంగా భూమి నుంచి తొలగించడం

వెట్టి. - ఉచితంగా పనులు చేయడం

జోతేదార్‌ అనే అధికారులు అనేక రకాలైన ఇతర పన్నులను చట్ట వ్యతిరేకంగా రైతుల నుంచి వసూలు చేసేవారు.



Next Story

Most Viewed