- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్: సాధారణంగా ఖరీఫ్ పంటలకి జూన్ మొదటి లేదా రెండో వారంలో విత్తనాలు వేస్తూ ఉంటారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. ముందు చూపుగా పొలంలో దుక్కులు-దున్నులు చేపట్టిన రైతులు.. అనంతరం విత్తనాలు చల్లి మొలకల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి మోస్తారు వర్షాలు కురవడంతో విత్తనాలకు నీళ్లు అందినట్లైంది. ఈ ప్రక్రియతో విత్తనాలు మొలకెత్తాయి. దీంతో ముధోల్ మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పొలంలో మొలకలు వచ్చాయ్ అంటూ ఆయా గ్రామాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story