‘‘పట్టణ ప్రగతి’’ కౌంటర్‌గా ‘‘పట్నం గోస’’

by  |
‘‘పట్టణ ప్రగతి’’ కౌంటర్‌గా ‘‘పట్నం గోస’’
X

దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌంటర్‌గా ‘ పట్నంగోస’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తానని కెసిఆర్ నేరుగా వెళ్లి హామీ ఇచ్చిన ఆల్వాల్ భూదేవి నగర్ ప్రజలతో రేవంత్‌రెడ్డి సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఐదు రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Read also..

డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్..



Next Story

Most Viewed