- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి: విశాఖపట్నంలో జూన్ 7న ఏల్జిపాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నేడు సీఎం జగన్ కు నివేదిక సమర్పించనున్నది. ఘటనకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో పొందు పరిచారు. ప్రజల నుండి పలు ఫిర్యాదులను ఈ కమిటీ తీసుకుంది. అటవీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో పరిశ్రమ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నగర కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా ఉన్నారు.
Next Story