- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ భావోద్వేగంతో ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
అందరికీ వందనం అంటూ ట్వీట్ను ప్రారంభించిన శర్మిష్ట ‘నాన్నా.. అందరికీ మీ తుది వీడ్కోలు తెలిపేందుకు మీ అభిమాన కవి కోట్ను ఉదహరించే స్వేచ్ఛ తీసుకుంటున్నాను. దేశ సేవలో, ప్రజా సేవలో మీరు పూర్తిగా, అర్ధవంతమైన జీవితం గడిపారు. మీ కూతురిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తాను’ అని పోస్ట్ చేశారు.
https://twitter.com/Sharmistha_GK/status/1300420308701081600
Next Story