- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రాకర్స్పై నిషేధం.. అక్కడ పటాకులు మోగితే అంతే సంగతులు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో క్రాకర్స్ వినియోగాన్ని జనవరి 1వరకు నిషేధించినట్టు కాలుష్య నియంత్రణ కమిటీ మంగళవారం స్పష్టం చేసింది. 2022 జనవరి 1 వరకు పటాకులు అమ్మినా.. పేల్చినా కఠిన చర్యలుంటాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రకటించింది. పటాకులు కాల్చేందుకు గతేడాది కరోనా పాండమిక్లోనూ ప్రజలు గుమిగూడటం, కరోనా నిబంధనలు బ్రేక్ చేసినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా దేశరాజధానిలో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయినందున, […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో క్రాకర్స్ వినియోగాన్ని జనవరి 1వరకు నిషేధించినట్టు కాలుష్య నియంత్రణ కమిటీ మంగళవారం స్పష్టం చేసింది. 2022 జనవరి 1 వరకు పటాకులు అమ్మినా.. పేల్చినా కఠిన చర్యలుంటాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రకటించింది. పటాకులు కాల్చేందుకు గతేడాది కరోనా పాండమిక్లోనూ ప్రజలు గుమిగూడటం, కరోనా నిబంధనలు బ్రేక్ చేసినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా దేశరాజధానిలో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయినందున, దీపావళికి మతాబులు పేలిస్తే ఏర్పడే పొగమంచు, పొల్యూషన్ వలన ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయని ముందుగానే నిషేధం విధించినట్టు పలువురు భావిస్తున్నారు.
Next Story






