- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో క్రాకర్స్ వినియోగాన్ని జనవరి 1వరకు నిషేధించినట్టు కాలుష్య నియంత్రణ కమిటీ మంగళవారం స్పష్టం చేసింది. 2022 జనవరి 1 వరకు పటాకులు అమ్మినా.. పేల్చినా కఠిన చర్యలుంటాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రకటించింది. పటాకులు కాల్చేందుకు గతేడాది కరోనా పాండమిక్లోనూ ప్రజలు గుమిగూడటం, కరోనా నిబంధనలు బ్రేక్ చేసినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా దేశరాజధానిలో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయినందున, దీపావళికి మతాబులు పేలిస్తే ఏర్పడే పొగమంచు, పొల్యూషన్ వలన ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయని ముందుగానే నిషేధం విధించినట్టు పలువురు భావిస్తున్నారు.
Next Story