- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత బలగాలపై కాల్పులు జరిపింది. జమ్ముకాశ్మీర్లోని పూంజ్ జిల్లాలోని షాపూర్, కిర్ణి, డేగ్వార్ సెక్టార్లలో శనివారం పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన భారత బలగాలు పాకిస్తాన్ కాల్పులను తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాగా దాయాది దేశం ఇలాంటి చర్యలకు పాల్పడటం మూలంగా భారత ఆర్మీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.
Next Story