- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
DELHI AIIMS లో రోగికి బొద్దింకల ఆహారం..
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో దారుణమైన ఘటన జరిగింది. రోగులకు వడ్డించే భోజనంలో బొద్దింకలు రావడం తీవ్ర కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ ఎయిమ్స్లో శస్త్రచికిత్స కోసం ఓ చిన్నారిని ఆస్పత్రిల్లో చేర్చించారు. అయితే చిన్నారికి ఆపరేషన్కు ముందు ఏమి తినిపించలేదు. ఆపరేషన్ ముగిసిన ఎనిమిది రోజులకు సిబ్బంది పప్పు అన్నం అందించారు. తీరా బిడ్డకు అన్నం తినిపిద్దామని అనుకునేలోపు అందులో బొద్దింక కనిపించింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో ఇలాంటి ఆహారాన్ని వడ్డిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపడుతామని తెలిపారు.
Pathetic and frightening state of affairs at the most prestigious Medical facility in National Capital- Serving „Cockroach Daal" to a 4 year old as first meal post major stomach surgery @aiims_newdelhi Shocked beyond belief 😒 pic.twitter.com/FU2fu7LuxH
— sahil zaidi (@sahilzaidi3) November 13, 2022