నేడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 9 |
నేడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మొన్న కేరళ రాష్ట్రంలో పర్యటించారు. రాహూల్ గాంధీ పోటీ చేస్తోన్న వయానాడ్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తాజాగా కర్ణాటకలో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కర్ణాకట వెళ్లనున్నారు.

Next Story

Most Viewed