- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎల్లమ్మ గుడిలో చోరీ.. దొంగలను పట్టుకున్న గ్రామస్థులు..
by Disha Web Desk 23 |
X
దిశ,మేడిపెల్లి : దేవుడని కూడా చూడకుండ ఏకంగా గుడిలోనే దొంగతనం చేసి పట్టుబడ్డారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా భీమారం మండలం దేశాయిపేట గ్రామంలో జరిగింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేశాయి పేట గ్రామములోని ఎల్లమ్మ గుడిలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి బంగారు ఆభరణాలు దొంగిలించారు. అయితే దొంగలు దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో చిక్కడంతో గ్రామస్థులు వెళ్లి చూడగా దొంగలు పరుగులు తీసి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి రంగాపూర్ వద్ద పట్టుకుని స్వల్ప దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. దొంగలను వెంటనే స్థానిక పోలీసులకు అప్పగించారు. దొంగతనానికి పాల్పడిన నిందితులు కోరుట్లకు చెందిన వారని తెలిపారు.
Next Story