- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కూటమితో జాగ్రత్త.. వాళ్లు గెలిస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇస్తారు: సీఎం యోగి
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్, ఎస్పీ కూటమి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏటా లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో సీఎం యోగీ మాట్లాడుతూ..“కాంగ్రెస్, ఎస్పీ కూటమి పట్ల అప్రమత్తంగా ఉండండి. కూటమి దేశంలో ఈ రెండు పనులు చేయాలని చూస్తుంది. అందులో ఒకటి తాము అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లలో కొంత భాగం ముస్లింలకు కేటాయించాలని చూస్తుంది. అలాగే దేశాన్ని ఇస్లామీకరణ చేసి తాలిబాన్ వ్యవస్థను అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ దేశాన్ని విభజన దిశగా ముందుకు సాగుతుంది. మరోవైపు మైనారిటీలకు ఏది కావాలంటే అది తినే స్వేచ్ఛ ఇస్తామని చెబుతున్నారు. గోవును చంపడం యూపీలో నిషేధించబడింది. దానిని తీసేసెందకు కూటమి ప్రయత్నిస్తుందని సీఎం యోగీ కీలక ఆరోపణలు చేశారు.
Next Story