- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న అనూష..
by Batti.Sumithra |
తల్లాడ మండలానికి చెందిన కర్నాటి అనూష మైసూరు దత్త పీఠం నిర్వహించిన భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాల కంఠస్థ పోటీ పరీక్షలో అత్యున్నతమైన ఉత్తమ శ్రేణి స్థానాన్ని దక్కించుకుని అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ (బంగారు పతకం) అందుకున్నారు.

X
దిశ, తల్లాడ : తల్లాడ మండలానికి చెందిన కర్నాటి అనూష మైసూరు దత్త పీఠం నిర్వహించిన భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాల కంఠస్థ పోటీ పరీక్షలో అత్యున్నతమైన ఉత్తమ శ్రేణి స్థానాన్ని దక్కించుకుని అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ (బంగారు పతకం) అందుకున్నారు. ఈ గొప్ప కృషికి పలువురు స్థానిక ప్రముఖులు, ఆపతి వెంకట రామారావు సహా ఇతరులు అనూషను అభినందించారు. కార్యక్రమంలో భర్త కర్నాటి కిషోర్, తల్లి నన్నపనేని శారద హాజరయ్యారు. భగవద్గీత అధ్యయనంలో ప్రతిభ చూపిన ఈ యువతి పట్టుదలతో పాటు నిబద్ధత తల్లాడ గ్రామానికి గర్వకారణం కావడమే కాక, యువతకు మంచి ఆదర్శంగా నిలపడం విశేషం.
Next Story






