- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘హీరామండి’ వెబ్ సిరీస్..!
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. 1940ల కాలంలో భారత్ బ్రిటీష్ పాలనలో ఉన్నటువంటి ‘హీరామండి’ అనే రెడ్ లైట్ ప్రాంతంలో, జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్లో దర్శకుడు భన్సాలీ చూపించనున్నారు. అంటే బ్రిటిష్ పాలనలో దారుణాలు ఎదుర్కొన్న ఆ మహిళల గురించి ఎన్నో విషయాలు ఈ సిరీస్ లో చూపించనున్నాడు భన్సాలీ.
ఇక ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ , షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రివిలైనా ఫస్ట్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకోగా.. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్కు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మొత్తానికి చాలాకాలం సందిగ్ధత తర్వాత ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ‘హీరామండి’. ఈ ఏడాది మే 1నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.