- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: టీడీపీ నేతలు ఎవరూ భావోద్వేగానికి గురి కావొద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. అరాచక పాలనపై మనోధైర్యంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. టీడీపీ కార్యకర్త నాగేంద్ర ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలసికట్టుగా పోరాడుదామని నేతలతో ఆయన అన్నారు.
Next Story