- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రైతులు, కరోనాతోపాటు పలు అంశాలపై ప్రస్తావించారు. ‘ప్రతి పండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలి. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనది. మన వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలు ఉన్నాయి. కరోనా కాలంలోనూ రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ లో గతేడాదికంటే ఎక్కువ సాగు చేస్తున్నారు’ అని మోడీ ప్రసంగించారు.
Next Story