- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని పరవాడ పారిశ్రామికవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంగళవారం గ్యాస్ లీకైనా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్తో పాటు సీపీఐ నేత నాని కంపెనీనీ పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వద్ద ఎవరు గుమిగూడకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
Next Story