- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణిపై చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. నారా భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నానని ఓ ప్రముఖ ఛానల్ డిబేట్లో వెల్లడించారు. ఎమోషన్లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవమన్నారు. భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు తాను సైతం బాధపడుతున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా. కులం నుంచి వెలివేస్తారనే భయంతో ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదన్నారు. అయితే ఇప్పుడు తాను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు.
Next Story