- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రంథాలయ నిర్మాణానికి మంత్రి సబిత శంకుస్థాపన..
<p>దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లు గురువారం శంకుస్థాపన చేశారు. 1.88కోట్ల వ్యయంతో నిర్మించనున్న గ్రేడ్ 1 గ్రంథాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, షాద్ నగర్ గ్రంథాలయ అధ్యక్షుడు పి.లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. </p>

X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లు గురువారం శంకుస్థాపన చేశారు. 1.88కోట్ల వ్యయంతో నిర్మించనున్న గ్రేడ్ 1 గ్రంథాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, షాద్ నగర్ గ్రంథాలయ అధ్యక్షుడు పి.లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






