- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో స్థానికమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత నిధులు రూ.40 లక్షలతో ఎకరం స్థలంలో నిర్మిస్తున్న అధునాతన, సువిశాలమైన, మోడల్ రైతుబంధు వేదిక నిర్మాణ పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేదిక రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, ఏఎంసీ చైర్మన్ వెంకటరమణ, తదితరులు ఉన్నారు.
Next Story