- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శంకర్పల్లి: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రాములు కోరారు. సోమవారం మాసానిగూడ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించి, టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి రాములు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. టీకాలు వేయించుకునేందుకు వచ్చే వారందరూ మాస్కులు ధరించి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుగుణ, కార్యదర్శి శేఖర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story