- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం రాత్రి దబ్బ గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త అయిన మనురామ్ సలామ్ని హత్య చేశారు. మోహ్లా మన్పూర్లోని సలామ్ ఇంటివద్దకు అర్ధరాత్రి వచ్చిన సాయుధ మావోయిస్టులు అతడిని ఇంట్లో నుంచి లాక్కుపోయారు. అనంతరం ఊరి శివారులో గొంతుకోసి.. మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్న కారణంగా హత్య చేసినట్లు మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖ వదిలారు. అంతేకాకుండా సర్పంచ్ ఇంటి వద్ద ధాన్యంలోడుతో ఉన్న ట్రాక్టర్కి నిప్పుపెట్టి కాల్చివేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక బీజేపీ నాయకుడు రాజు తాండియాకి కూడా హెచ్చరికలు చేశారు.
Next Story