- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెంలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కందగట్ల బాల్ రెడ్డి రెడ్డి పిల్లాయిపల్లి కాలువ సమీపంలో మోటారు వద్ద పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Tags: man killed, current shock, pillaipally, yadadri bhuvanagiri
Next Story