- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎండ వేడికి తట్టుకోలేక ఈ వ్యక్తి చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.. (వీడియో)
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం సమ్మర్ స్టార్ అయింది. ఏప్రిల్ స్టాటింగ్ నుంచే విపరీతమైన ఎండలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే బయపడే పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఈ ఎండ వేడిని తట్టుకునేందుకు కూల్ డ్రింక్స్ తాగడం, లేదా తలపై టోపీలు ధరించడం చేస్తున్నారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇంతకు అతడు చేసిన పని ఏంటంటే..
కేరళలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి (విదేశీయుడు) మిట్ట మధ్యాహ్నం రోడ్డు పైకి ఓ పెద్ద ఐస్ గడ్డతో వస్తాడు. ఐస్ ముక్కను రోడ్డుపై తోసుకుంటూ వెళ్తుంటాడు. వేడి అనిపించిన ప్రతిసారి దానిపై కూర్చుని విశ్రాంతి పొందుతున్నాడు. దీనిని చూసి చుట్టూ వెళ్తున్నారు వారు షాక్కు గురవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడు’ అని కొందరూ పెడుతుంటే.. మరికొందరూ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి చేస్తున్నట్లు ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.