- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా తర్వాత మగశిశువులే ఎక్కువ పుడుతున్నారు.. ఎందుకంటే?
by Disha Web Desk 9 |
X
దిశ, ఫీచర్స్: రిటర్నింగ్ సోల్జర్ ఎఫెక్ట్ గురించి మీకు తెలుసా? యుద్ధం సమయంలో లేదా యుద్ధం ఆగిపోయిన వెంటనే ఎక్కువ మంది అబ్బాయిలు జన్మించడాన్ని సూచించే దృగ్విషయం. కాగా ఈ ప్రభావం మానవ లింగ నిష్పత్తిని ప్రభావితం చేసే అనేక అంశాలలో ఒకటి. ఈ ఫినామినన్ నిజమని తెలిపిన శాస్త్రవేత్తలు.. యునైటెడ్ స్టేట్స్లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1954లో జన్మించిన శ్వేతజాతి శిశువుల విషయంలో ఇది మొదటిసారిగా గుర్తించారు. అంతేకాదు గ్లోబల్ పాండమిక్స్ వంటి ఒత్తిడి సమయాల్లో కూడా ఇది జరిగిందని కనుగొన్నారు.
Next Story