- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన రిసెప్షనిస్టుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు సేవాభావంతో ఉండాలి అని ఆయన అన్నారు. సీఎం కోరుకున్న విధంగా మార్పు రావాలన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీలు విశాల్ గున్నీ, అమ్మిరెడ్డి పాల్గొన్నారు.
Next Story