ఎస్ఈసీ హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by  |
ap high court
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సోమవారం ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్‌ విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈనెల 17వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో ఈనెల 18న తిరిగి రెగ్యులర్ కోర్టులో విచారణ జరగనుంది.


Next Story

Most Viewed