- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సోమవారం ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈనెల 17వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో ఈనెల 18న తిరిగి రెగ్యులర్ కోర్టులో విచారణ జరగనుంది.
Next Story