- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేత కార్మికుల మౌనదీక్ష
by Shyam |
<p>దిశ, నల్లగొండ: జిల్లాలోని చండూరు పట్టణ కేంద్రంలో చేనేత కార్మికులు మౌనదీక్ష చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్ననేపథ్యంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. మరుసటి రోజు మార్చి 23 నుంచి లాక్డౌన్ విధించారు. ఫలితంగా చేనేత కార్మికుల జీవన స్థితిగతులు గాడి తప్పాయి. రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులకు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి […]</p>

X
దిశ, నల్లగొండ: జిల్లాలోని చండూరు పట్టణ కేంద్రంలో చేనేత కార్మికులు మౌనదీక్ష చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్ననేపథ్యంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. మరుసటి రోజు మార్చి 23 నుంచి లాక్డౌన్ విధించారు. ఫలితంగా చేనేత కార్మికుల జీవన స్థితిగతులు గాడి తప్పాయి. రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులకు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి చేనేతలు విజ్ఞప్తి చేశారు.
Next Story






