- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆసుపత్రలతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా వ్యాధి సోకిన రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొదటగా 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. అందులో కామినేని, మమత, మల్లారెడ్డి కాలేజీలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివాధానాలు ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story