- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మొత్తం 15 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో లీల సుందరయ్య నగర్ 1, సుందరయ్య నగర్ 1, హనుమాన్ బజార్ 1, సత్రం బజార్ 1, ఆర్సీఎం చర్చి రోడ్లో 1 కేసు నమోదు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. మండలంలో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయపడకుండా కరోనా నివారణ చర్యలు పాటించాలన్నారు.
Next Story