- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆర్టీసీ కో ఆపరేటివ్ క్రెడిట్ పాలక మండలి గడువు ముగిసినందున ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి కోరారు. శుక్రవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రతి 5 ఏళ్లకు కొకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ అని, డెలిగేట్స్ ఎన్నికలను 2016 నవంబర్ 23న నిర్వహించారని తెలిపారు. పాలకమండలి పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా సీసీఎస్ సెక్రటరీని ఆదేశించాలని కోరారు. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు.
- Tags
- elections
Next Story