- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, విశాఖపట్నం: విశాఖ మన్యం సీలేరులో శనివారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు.. బయటికి పరుగులు తీశారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో సీలేరులో భూమి కంపించింది. అదే సమయంలో పెద్దగా శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందా అని అనుకునేలోపే ప్రకంపనలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సీలేరులోని జెన్కో అపార్ట్మెంట్ల వద్ద ప్రకంపనల శబ్దాలు పెద్దగా వినిపించాయి. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సీలేరులో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఇదే ట్రోల్ అవ్వడం విశేషం.
Next Story