- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య..?
by Disha Web Desk 11 |
X
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: తల్లి మందలించిందని మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ, రాములు దంపతుల కూతురు దీపిక (17), గ్రామంలోని ఓ యువకుడితో చనువుగా ఉంటుందని తల్లి మందలించడంతో మనస్థాపం చెంది ఉండొచ్చని, అందుకే క్షణికావేశంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే ఇంట్లోకి వెళ్లి తలుపులకు గొళ్లెం పెట్టుకొని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతిరాలి బంధువులు తెలిపారు.
Next Story