- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హైదరాబాద్ లో డీఆర్డీవో శాస్త్రవేత్త ఆత్మహత్య
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: వ్యాపారంలో స్నేహితుడు మోసం చేశాడనే ఆవేదనతో ఓ డీఆర్డీవో శాస్త్రవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన వనం రమేశ్ (38) హైదరాబాద్ లోని కంచన్ బాగ్ డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నాడు. కాగా కొంత కాలం కిందట స్థానికంగా ఉండే ఓ బ్యాంకులో కోటి రూపాయలు అప్పు తీసుకొని స్నేహితునితో కలిసి రమేశ్ వ్యాపారం మొదలు పెట్టాడు. అయితే వ్యాపారంలో స్నేహితుడు మోసం చేశాడనే ఆవేదనకు గురైన రమేశ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Next Story