పుల్కల్ తహశీల్దార్, ఏఎస్సైకి కరోనా

by  |
పుల్కల్ తహశీల్దార్, ఏఎస్సైకి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పుల్కల్ మండలం తహశీల్దార్ కు, ఇద్దరు వీఆర్వోలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరు గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండగా వారికి కరోనా టెస్టులు చేశారు. దీంతో వారికి కరోనా సోకినట్లు గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారికి ఐసోలేషన్ కు తరలించారు. అదేవిధంగా ఓ పంచాయతీ సెక్రటరీకి కూడా కరోనా సోకినట్లు తెలిసింది. అదేవిధంగా పుల్కల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైకి కూడా కరోనా సోకినట్లు తెలిసింది.

Next Story

Most Viewed