- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పుల్కల్ మండలం తహశీల్దార్ కు, ఇద్దరు వీఆర్వోలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరు గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండగా వారికి కరోనా టెస్టులు చేశారు. దీంతో వారికి కరోనా సోకినట్లు గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారికి ఐసోలేషన్ కు తరలించారు. అదేవిధంగా ఓ పంచాయతీ సెక్రటరీకి కూడా కరోనా సోకినట్లు తెలిసింది. అదేవిధంగా పుల్కల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైకి కూడా కరోనా సోకినట్లు తెలిసింది.
Next Story