- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్ కు కరోనా సోకింది. ఇది ఆసుపత్రి వర్గాలను కలవరానికి గురి చేసింది. ఇప్పటి వరకు సహాయ ప్రొఫెసర్లకు, నర్సులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ప్రొఫెసర్ కు పాజిటివ్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి సంబంధిత వార్డుకు పంపించాలని నిర్ణయించారు.
Next Story