- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమకు మూడు రోజుల నుంచి భోజనం, మందులు ఇవ్వడం లేదంటూ కరోనా రోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. తమను డాక్టర్లు పట్టించుకోవటం లేదని.. క్వారంటైన్ సెంటర్ నుంచి ఇంటికి పంపించాలని కరోనా పెషంట్స్ ఆందోళన బాట పట్టారు. కాగా, గూడూరులో కరోనా విజృంభిస్తుంది. తాజాగా శనివారం మరో 85 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Next Story