- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ పనిచేసే ఓ స్టాఫ్ నర్స్కు కరోనా సోకింది. మూడు రోజుల క్రితం కరోనాతో మృతిచెందిన ఓ వృద్ధురాలికి చికిత్స చేయడంతో స్టాఫ్ నర్స్ కూడా కరోనా బారిన పడినట్లు రిమ్స్ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామంతో శనివారం రిమ్స్లో పనిచేస్తున్న ఐదుగురు వైద్యులు, 16 మంది నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందిని హోమ్ క్వారంటైన్ చేశారు.
Next Story