- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుబీర్: తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించాలని కోరుతూ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని వర్ని, కుప్టి గ్రామాల ప్రజలు కోరారు. సోమవారం ఎమ్మెల్యేను కలిసి.. తమ ఊర్ల నుంచి వాణిజ్య కేంద్రమైన బైంసా వెళ్లాలన్నా, మండల కేంద్రమైన కుబీర్ వెళ్లాలన్నా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోయారు. విద్యార్థులను పై తరగతుల్లో చదువు కోసం ప్రైవేటు వాహనాల్లో అధిక ధరలు చెల్లించి పంపించాల్సి వస్తుందన్నారు. గతంలో ఈ మార్గం గుండా ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులు నడిపేవారని.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు.
Next Story