ఏపీలో మందుబాబులకు షాక్

by  |
ఏపీలో మందుబాబులకు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకం వేళలను కుదించింది. మధ్యాహ్నం కర్ఫ్యూ అమల్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తర్వులు జారీ చేసింది.



Next Story