- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
15 నిమిషాల్లో 6 లక్షల కోట్లు ఆవిరి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సోమవారం కీలక బెంచ్మార్క్ సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. S&P BSE సెన్సెక్స్ ఇంట్రా-డే ట్రేడ్లో దాదాపు 930 పాయింట్లు పడిపోయి 73,315.16 స్థాయిలకు చేరుకోగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 255 పాయింట్లు కోల్పోయి 22,263.55 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. ముగింపులో, S&P BSE సెన్సెక్స్ 845 పాయింట్లు(1.14 శాతం) పడిపోయి 73,400 స్థాయిల వద్ద ముగియగా, నిఫ్టీ 50 247 పాయింట్లు (1.1 శాతం) క్షీణించి 22,273 వద్ద ముగిసింది. దీంతో ప్రారంభంలో కేవలం 15 నిమిషాల వ్యవధిలో దాదాపు 6 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. కాగా సాయంత్రం స్టాక్స్ ముగిసే సమయానికి కాస్త నష్టం తగ్గినట్లు తెలుస్తోంది.
Next Story